News

కృష్ణా జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని ఆమె స్పష్టం చేశారు. విభజన హామీలను ...
పశ్చిమ బెంగాల్‌లోని కోల్కతా నగరంలో ఐస్కాన్ ఆధ్వర్యంలో 54వ వార్షిక రథయాత్ర ఘనంగా జరిగింది. 'Let Peace Prevail' అనే థీమ్‌తో మాశీ బాడీ నుంచి బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ వరకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ రథయా ...
తెలంగాణ ప్రజా గాయకుడిగా పేరు తెచ్చుకున్న దివంగత సాయిచంద్ విగ్రహాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ ...
(రిబ్బన్ ట్రిక్) రిబ్బన్‌ని ఉంగరం కింద నుండి పాస్ చేసి, మరొక వైపు నుండి తీసిన తర్వాత రిబ్బన్ ఒక చివరను ఉంగరం దగ్గర చుట్టి, మరొక చివరను నెమ్మదిగా లాగితే రింగ్ ఈజీగా వస్తుంది ...
డిశాలోని పూరిలో జరిగిన జగన్నాథ రథయాత్రలో లక్షలాది భక్తులు శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్రల గొప్ప రథ ఊరేగింపులో పాల్గొన్నారు, ...
వరంగల్‌లోని హనుమకొండలో ఉన్న సుబేదార్ బంగ్లా, 1886లో నిజాం పాలనలో అధికారి జార్జి పామర్రు నేతృత్వంలో నిర్మించబడిన వారసత్వ ...
Indian Railways: ఇండియన్ రైల్వే బోర్డు రిజర్వేషన్ చార్టులను ట్రైన్ స్టార్ట్ అయ్యే 8 గంటల ముందే సిద్ధం చేయాలని ప్రతిపాదించింది ...
పలమనేరు పట్టణంలో జూలై 4న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 20 ప్రముఖ కంపెనీలు పాల్గొనబోతున్నాయి. 18-35 ఏళ్ల నిరుద్యోగ యువతకు ...
యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, దర్శకుడు మహేష్ బాబు పి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ...
పియర్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఉద్యమ కాలం నుండి ఇప్పటి వరకు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా న్యూస్ ఛానల్ నడుపుతూ, అసభ్యకరమైన థంబ్‌నైల్స్‌తో తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వార్తలు ప్రసారం చేస్తున్నా కూడా, 67 ఐటీ యాక్ట్ క ...
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం ...